రాష్ట్ర ప్రయోజనాలకు మార్పు చారిత్రక అవసరం: గిడుగు రుద్రరాజు

84చూసినవారు
వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టిందని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు విమర్శించారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలు కాపాడుకోవడానికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం, రాష్ట్రంలో మార్పు చారిత్రక అవసరమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం నిర్మాణం, విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్