రాజమండ్రిని మరింత అభివృద్ధి చేస్తా: ఎంపీ భరత్

83చూసినవారు
వైసీపీ ప్రభుత్వ హాయంలో రాష్ట్ర ప్రజల సుఖంగా ఉంటారని ఎంపీ, రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ అన్నారు. సోమవారం రాజమండ్రి నగరంలోని 2వ వార్డు ఏ. వి అప్పారావు రోడ్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే రాజమండ్రిని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్