తొర్రేడులో ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

64చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడులో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రూరల్ అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ యానాపు ఏసు పాల్గొని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమైఖ్య భారత వని కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు శ్యామ్ ప్రసాద్‌ ముఖర్జీ అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్