నన్నయ విద్యార్థులతో ముచ్చటించిన ఎమ్మెల్యే

85చూసినవారు
ఆదికవి నన్నయ యూనివర్సిటీలో శనివారం సాయంత్రం పర్యటనలో భాగంగా రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విద్యార్థులతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ విద్య, వసతులపై ఆరా తీశారు. ఆయన వెంట స్థానిక జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్