15 రోజుల పాటు కరెంట్ కోతలు

78చూసినవారు
15 రోజుల పాటు కరెంట్ కోతలు
ఏపీ ట్రాన్స్కో వారి ప్రధానమైన 132కేవీ కాకినాడ- రామచంద్రాపురం లైన్ ను మార్పు చేయుటలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు రామచంద్రాపురం, అమలాపురం, రాజోలు, చుట్టుప్రక్కల ఏరియాలలో ఉదయం 6గంటల నుండి సాయత్రం 6గంటల మధ్యలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయంవచ్చే అవకాశం ఉంది. కావున తగు ఏర్పాట్లు చేసుకోవలసినదిగా ఆదివారం కాకినాడ ట్రాన్స్కో ఈఈ జొన్నాదుల రామారావు, అమలాపురం ఈఈ మోకా రవి కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్