బిక్కవోలులో 50 మంది టిడిపిలోకి చేరిక

62చూసినవారు
బిక్కవోలులో 50 మంది యువకులు గురువారం టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పై ప్రజల అసంతృప్తిగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు.

సంబంధిత పోస్ట్