అనపర్తి: విరాళాల చెక్కును మంత్రికి అందించిన ఎమ్మెల్యే

56చూసినవారు
అనపర్తి: విరాళాల చెక్కును మంత్రికి అందించిన ఎమ్మెల్యే
విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి అనపర్తి నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన దాతలు ఇచ్చిన విరాళాలను మొత్తం 6,37,700 చెక్కును మంత్రి నారా లోకేష్ కు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం అందజేశారు. లోకేష్ నివాసంలో అయినను మర్యాదపరంగా కలిసి విరాళాలకు సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి లోకేష్ కు అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్