ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 వేలు విరాళం

53చూసినవారు
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి కుతుకులూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ విద్యానికేతన్ విద్యార్థులు రూ. 50 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సేకరించిన విరాళాన్ని డిడి రూపంలో రామవరం లోని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కు ఆదివారం పాఠశాల యాజమాన్యం అందజేశారు. యాజమాన్యాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభినందించారు.

సంబంధిత పోస్ట్