అనపర్తి, రంగంపేట మండలాల్లో ఎన్డీయే అభ్యర్థులు రోడ్ షో

52చూసినవారు
అనపర్తి, రంగంపేట మండలాల్లో ఎన్డీఏ అభ్యర్థులు సోమవారం రోజు నిర్వహించారు. ఎన్నికల ప్రచార రథంపై ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారెడ్డి పులగుర్త నుంచి పీరా రామచంద్రపురం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తూ గ్రామాల్లో వారి పర్యటించారు. వారి వెంట పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు బైక్ ర్యాలీ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్