పెదపూడి: ప్రజల కోసం ప్రత్యేక రెవెన్యూ సదస్సులు

59చూసినవారు
పెదపూడి: ప్రజల కోసం ప్రత్యేక రెవెన్యూ సదస్సులు
రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల ప్రకారం, పెదపూడి మండలంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 16 వరకు ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సీతాపతి రావు తెలిపారు. 18 గ్రామాల్లో జరిగే ఈ సదస్సుల్లో ప్రజలు, రైతులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్