14 నుండి పెదపూడి మండలంలో పల్లె పండుగ కార్యక్రమాలు

64చూసినవారు
14 నుండి పెదపూడి మండలంలో పల్లె పండుగ కార్యక్రమాలు
పెదపూడి మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో గల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని పెదపూడి మండలం ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. పల్లె పండుగ పేరుతో ఈనెల 14 నుంచి 21 వరకు ఆయా గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇటువలే జరిగిన గ్రామ సభల్లో ఆమోదం తీసుకున్న అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేయనున్నారు.

సంబంధిత పోస్ట్