పి.గన్నవరంలో విజయం ఎవరికి వరించేనో..?

58చూసినవారు
పి.గన్నవరంలో విజయం ఎవరికి వరించేనో..?
కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గంలో 2009 నుండి 2019 వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఒకసారి గెలుపొందాయి. పి.గన్నవరం నియోజకవర్గంలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి విప్పర్తి వేణుగోపాల్‌ (మాల), కూటమి జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ, కాంగ్రెస్ నుండి కొండేటి చిట్టిబాబు పోటీ పడుతున్నారు. మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్