మరొకసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

78చూసినవారు
మరొకసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు మద్దిపాటివెంకటరాజు మరోసారి మానవత్వం చాటుకున్నారు. ద్వారకాతిరుమల మండలం కొమ్మర గ్రామానికి చెందిన మానూరి ప్రసాద్ కుమారుడు ప్రశాంత్ (11) ఎనిమిక్ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి వైద్యం నిమిత్తం ప్రత్యేక చొరవ తీసుకొని బాలుడు వైద్యం నిమిత్తం, అవసరమైన పది లక్షల రూపాయల చెక్కును శుక్రవారం కొమ్మర గ్రామంలో ఆయన చేతుల మీదగా అందజేశారు.

సంబంధిత పోస్ట్