ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం దేవరపల్లి

78చూసినవారు
ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం దేవరపల్లి
ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామి వారి మాస కళ్యాణం అచ్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో శ్రీ పిచ్చుకల చంద్రరావు శ్రీమతి నాగమంజుల దంపతులు పీటల మీద కూర్చున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వారి ఆశీస్సులు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్