అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

81చూసినవారు
దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజల నుండి వినతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సువర్ణరాజు, ఆండ్రు అనిల్, శెట్టిపల్లి శివ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్