ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది

67చూసినవారు
ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం పైగా శ్రావణమాసం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయంలోని అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పు రాజగోపురం ప్రాంతం, అనివేటి మండపం, జంటగోపురాలు, ప్రసాదం, టికెట్ కౌంటర్ లు భక్తులతో నిండిపోయాయి.

సంబంధిత పోస్ట్