టిడిపిలో చేరిన మాజీ ఎంపీటీసీ

77చూసినవారు
టిడిపిలో చేరిన మాజీ ఎంపీటీసీ
గోకవరం మండలం కృష్ణుని పాలెం మాజీ ఎంపీటీసీ చింత వెంకటలక్ష్మి సుబ్రహ్మణ్యం వైసీపీని వీడి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఆదివారం సాయంత్రం జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఆయన తమ అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరారు. గోకవరం మండలంలో ఇప్పటికే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరగడంతో వైసిపి కేడర్ అయోమయ పరిస్థితిలో పడినట్లు తెలుగుదేశం నాయకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్