తూ.గో.లో జనసేన పి.ఎ.సి చైర్మన్ మనోహర్ పర్యటన

662చూసినవారు
తూ.గో.లో జనసేన పి.ఎ.సి  చైర్మన్ మనోహర్ పర్యటన
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం జిల్లా పర్యటనలో భాగంగా గోకవరం మండలానికి వస్తున్నారు. ఆయనకి వీరలంకపల్లి గ్రామం వద్ద స్వాగత ఏర్పాటు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జీ పాఠం శెట్టి సూర్య చంద్ర, ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికే విధంగా జనసేన శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్