గోకవరంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

1900చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులచంటిబాబు చేతులమీదుగా ప్రారంభించారు. సోమవారం జరిగిన ఈకార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి బాబు, జడ్పిటిసి దాసరి శ్రీరంగారమేష్, కామరాజుపేట సొసైటీ చైర్మన్ పిడింసతీష్, దాసరిసతీష్, వరసాలప్రసాదు, రౌతుజోగేశ్వరరావు, బదిరెడ్డి సత్యనారాయణ మొదలైన వారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్