ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

54చూసినవారు
వైద్య విద్యార్థిని కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు రాజా, పి ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ జ్యోతుల రాంబాబు డిమాండ్‌ చేశారు. మంగళవారం కాకినాడలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైద్యరాల కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్