ఏపీకు ప్రత్యక హోదా ఇవ్వకుండా , పోలవరం పూర్తి చేయకుండా విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయని బీజేపీ ప్రభుత్వనకి ఏపీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గా సభ్యులు రావుల వెంకయ్య ప్రశ్నించారు. కాకినాడలో స్థానిక సాంబమూర్తి నగర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పి ఆర్ భవన్ లో బుధవారం ఉదయం సిపిఐ పాత్రికేయాల సమావేశము నిర్వహించింది ఈ సందర్భంగా రావుల వెంకయ్య మాట్లాడారు.