ఆదివారం శాఖంబరిగా అమ్మవారి దర్శనం

68చూసినవారు
ఆషాడ మాసం సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి సమిత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందని తెలుగుదేశం నాయకులు గ్రంధి బాబ్జి పేర్కొన్నారు. శుక్రవారం ఆలయంలోని అలంకరణకు సంబంధించి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆషాడం మాసంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరించడం జరుగుతుందన్నారు. ఐదు టన్నుల వివిధ రకాల కాయగూరలతో అమ్మవారిని అలంకరించడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్