గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

60చూసినవారు
గుండె సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తతో  ప్రాణా పాయ స్థితి నుంచి కాపాడుకోవచ్చని అపోలో హాస్పిటల్ సీఈవో రమణ, డా. తంగేలావెంకటేశ్వరరావు, డా. గొల్లపల్లి సతీష్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కాకినాడ వివేకానంద పార్కు వద్ద ప్రపంచ గుండె వ్యాధి దినోత్సవ సందర్భంగా ర్యాలీని కాకినాడ కార్పొరేషన్ కమిషన ర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్