ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి

74చూసినవారు
కాకినాడ జిల్లాలో 40 రోజులు పాటు ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందనిపైడా ఆండాలమ్మ కళాశాల ప్రిన్సిపల్ పాపయ్య రాజు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ పైండా అండాలమ్మ కాలేజీలో కమ్యూనిటీ హెల్త్ అవేర్నెస్ అండ్ నేచరల్ గ్రీన్ ఎన్విరాల్మెంట్ సొసైటీ, చేంజెస్ ప్రాజెక్ట్ కాకినాడ ఆధ్వర్యంలో ప్రాజెక్టు మేనేజర్ దుర్గా భవాని అధ్యక్షతన ఎయిడ్స్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్