ప్రతి ఒక్కరు హెల్మెట్ ను ధరించాలి

73చూసినవారు
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను తప్పనిసరిగా ధరించి, రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కాపాడుకోవాలని కాకినాడ డిఎస్పి రఘువీర్ విష్ణుకోరారు. శుక్రవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి హెల్మెంట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కోసం బైక్ ర్యాలీని నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీని డిఎస్పి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి జగన్నాధపురం వంతెన వరకు బైక్ ర్యాలీ సాగింది.

సంబంధిత పోస్ట్