షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోండి

50చూసినవారు
షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోండి
ఎంటీఎఫ్ యాప్ సర్వే ఫారం అప్ లోడ్ చేయలేదనే కారణంతో 138 మంది ఉపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని మంగళవారం ఫ్యాప్టో నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ కి విన్నవించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ కె కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని అన్నారు. చిన్న చిన్న కారణాలతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్