నాలుగు మండలాల్లో పాఠశాలలు సెలవు

67చూసినవారు
నాలుగు మండలాల్లో పాఠశాలలు సెలవు
వరద ముంపు కారణంగా కాకినాడ జిల్లాలో నాలుగు మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణోమెహన్ సగిలి తెలిపారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశార పిఠాపురం, యు. కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పూర్తిగా సహకరించాలని ఆయన తెలిపారు. వరదలు తగ్గుముఖం పట్టే వరకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు.

.

సంబంధిత పోస్ట్