2030 నాటికి రెబిస్ వ్యాధి నిర్మూలనకు కృషి

80చూసినవారు
2030 నాటికి రేబిస్ వ్యాధి ను నిర్మూలించడం జరుగుతుందని కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ లావణ్య కుమారి పేర్కొన్నారు. శనివారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ రేబిస్ దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ సుధీర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వ్యాధి పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్