హత్య కేసులో దోషులను నడి రోడ్డుపై ఉరి తీయాలి

55చూసినవారు
కోల్‌కతాలో వైద్య వి ద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో దోషులను నడి రోడ్డుపై ఉరి తీయాలని ఆర్ఎంసి జూడా అధ్యక్షులు మనోహర్, రామకృష్ణ డిమాండ్‌ చేశారు. బుధవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ‌మహిళలకు రక్షణ కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలు తీసుకువచ్చి అమలు చేయాలన్నారు. వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్