ఘనంగా దసరా నవరాత్రులనునిర్వహించాలి

79చూసినవారు
అక్టోబర్ 3 నుంచిదసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ కార్పొరేషన్ 50వ వార్డు రాజేంద్ర నగర్ లోని కనక దుర్గ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయంలో సజావుగా దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు, పోలీస్ శాఖ వారికి ఆదేశించారు. నూతనంగా ఆలయ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారిని శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్