కరప గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు

1785చూసినవారు
కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో గ్రామ అధ్యక్షులు పేకేటి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రెండవ రోజు నక్క వారి పేట నుండి పల్లిపేట వరకు జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీఈ గ్రామం లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్