కాకినాడ రూరల్: అమ్మ దయ అందరూ పొందాలి

73చూసినవారు
అమ్మవారి దయను అందరూ పొందాలని శ్రీపరిపూర్ణానంద స్వామి అన్నారు. శ్రీపీఠంలో నాలుగో రోజు ఆదివారం ఘనంగా 'మహాశక్తి యాగం' కార్యక్రమం జరిగింది. సౌభాగ్య ప్రాప్తి కోసం సౌభాగ్య పూజ అంత్యంత ఘనంగా వైభవంగా జరిగింది. అలాగే అర్గళ, కీలక, వారాహి హోమాలను వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. నాలుగో రోజు శ్రీపీఠంలో వేంచేసియున్న ఐశ్వర్యంబికా అమ్మవారిని శ్రీవారహీ దేవిగా అలంకరించారు.

సంబంధిత పోస్ట్