ఆత్రేయపురం: పల్లె వెలుగుతో గ్రామ సమస్యలు పరిష్కారం

56చూసినవారు
పల్లె వెలుగు కార్యక్రమం గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి దోహద పడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో మంగళ వారం పల్లె వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అందరూ సమిష్టిగా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్