కొత్తపేట: డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ద్వితీయ బహుమతి

51చూసినవారు
కొత్తపేట: డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ద్వితీయ బహుమతి
యువజన సంక్షేమ శాఖ-సెట్రాజ్ కాకినాడ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన యువజన ఉత్సవాలలో కొత్తపేట డిగ్రీ కాలేజీ విద్యార్థులకు జానపద గేయం గ్రూప్ డాన్స్ విభాగంలో ద్వితీయ బహుమతి పొందినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె. పి రాజు శనివారం తెలిపారు. యువజన ఉత్సవాలు అమలాపురం లోని అంబేద్కర్ భవనంలోశుక్రవారం జరిగాయి. ఉపాధ్యాయులు కె. సత్యనారాయణ, భవాని యువజన ఉత్సవాలకు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్