భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి ఆలయం

2566చూసినవారు
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శనివారం గోవింద నామస్మరణతో హోరెత్తింది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులుతండోప తండాలుగా తరలివచ్చారు. ఏడు శనివారాల స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలమని భక్తులు భావిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్