చంద్రబాబు అమలుకాని హామీలు ఇచ్చారు

81చూసినవారు
చంద్రబాబు నాయుడు అమలుకాని హామీలు ఇచ్చారని, ఆ హామీలు నెరవేరకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. శనివారం తూ. గో జిల్లాలోని చాగల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి చేసేవి మాత్రమే ప్రజలకు చెప్పారన్నారు. వైసీపీకి 40 శాతం ఓట్లు పడ్డాయి అంటే అన్ని వర్గాల వారు మనకు ఓటు వేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్