బాధితులకు మెడిసిన్ పంపిణీ చేసిన కొవ్వూరు ఎమ్మెల్యే

78చూసినవారు
విజయవాడ వరద బాధితులకు కావాల్సిన మందులను పంపిణీ చేస్తున్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన కొవ్వూరు నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి విజయవాడలోని కృష్ణ లంక, రణధీర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం బాధితులకు మందులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దాతలు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్