కొమ్ము రాంబాబుకు పితృవియోగం

3251చూసినవారు
వైకాపా నాయకుడు కొమ్ము రాంబాబు తండ్రి కొమ్ము సత్యనారాయణ (73)  గురువారం మృతి చెందారు. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో చికిత్స తీసుకుంటూ ఇంటి వద్ద కుటుంబ సభ్యుల సంరక్షణలో వుంటూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు రాంబాబు ఉన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాంబాబును కలిసి ఓదార్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్