ఆధునిక పరిజ్ఞానం అవసరం: ఎమ్మెల్యే వేగుళ్ల

55చూసినవారు
ఆధునిక పరిజ్ఞానం అవసరం: ఎమ్మెల్యే వేగుళ్ల
ఆధునిక పరిజ్ఞానం ఎంతో అవసరమని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట ప్రభుత్వ కళాశాలలో గురువారం స్మార్ట్ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ అనే అంశంపై అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ ను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించారు. కాగా ఈ కార్యక్రమానికి కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ టి. కె. వి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.

సంబంధిత పోస్ట్