కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శుక్లా

68చూసినవారు
కాట్రేనికోన మం. చెయ్యేరులోని శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో అమలాపురం పార్లమెంటుతో పాటు ఏడు నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్ల ఎన్నికల అధికారులతో కలిసి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్