ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

167చూసినవారు
ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహణ
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కాట్రేనికోన మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , పల్లం నందు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఎస్ కే ఆర్ మీనా కుమార్ ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం దుర్గాబాయి, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు ఏ ఎస్ ఆర్ ఎస్ శర్మ , హేమంత్ శివకుమార్, బి కృష్ణ బాబు, అంజిబాబు, రమేష్ తదితరలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్