ప్రమాదకరంగా యానాం-జొన్నాడ గోదావరి గట్టు

67చూసినవారు
యానాం నుంచి జొన్నాడ వరకు గోదావరి గట్టుపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు మంగళవారం తెలిపారు. ఒకేసారి రెండు వాహనాలు వస్తే ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ఎత్తున పిచ్చిమొక్కలు పెరగడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకొవాలని కొరుతున్నారు.

సంబంధిత పోస్ట్