మహిళ అదృశ్యంపై ఫిర్యాదు

59చూసినవారు
మహిళ అదృశ్యంపై ఫిర్యాదు
ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాపచింతలపూడి గ్రామానికి చెందిన ఓ మహిళ అదృశ్యంపై కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం మధ్యాహ్నం ఆమె ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని, దీంతో తెలిసిన వారిని అందరినీ వాకబు చేసి, ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బంధువులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్