నామినేషన్ కు తరలి రండి

557చూసినవారు
ఈనెల 23న ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) తెలియజేశారు. ఆదివారం ముమ్మిడివరం టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్