జనసేన నాయకుడిపై ఎస్సై దురుసు ప్రవర్తన

1542చూసినవారు
జనసేన నాయకుడిపై ఎస్సై దురుసు ప్రవర్తన
ఓ కేసు విషయంలో ముమ్మిడివరం పోలీస్ స్టేషన్కు వెళ్లిన జనసేన నాయకుడిపై ఎస్సై డి. సురేష్ బాబు దురుసుగా మాట్లాడి దౌర్జన్యంగా వ్యవహరించారని జనసేన, తెదేపా నాయకులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఎస్సై ఏకవచనంతో మాట్లాడడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో జనసేన, తెదేపా నాయకులు అక్కడికి చేరుకుని ఎస్సైకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ విషయంపై బుధవారం మాట్లాడదామని సిఐ కొండయ్య సర్దిచెప్పి పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్