విద్యావిధానాన్ని వైకాపా ప్రభుత్వం భ్రష్టుపట్టించింది

76చూసినవారు
ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో విద్యా విధానాన్ని భ్రష్టుపట్టించిందని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆరోపించారు. ఐ. పోలవరంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల్లో విద్యార్థులకు సోమవారం ఆయన మూడు జతల ఏకరూప దుస్తులు, బూట్లు, బ్యాగు, బెల్టు తదితర సామగ్రితో కూడిన కిట్లు అందించారు. హెచ్ఎం సురేష్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బుచ్చిబాబు మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్