బుచ్చిబాబును అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం

1871చూసినవారు
తాళ్లరేవు మం. పి. మల్లవరంలోని కళ్యాణ మండపంలో ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది. పితాని బాలకృష్ణ పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించకుండానే రాజీనామా నిర్ణయం తీసుకోవడం, వైకాపాలో చేరతాననడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో తెదేపా, జనసేన కూటమి అభ్యర్ధి దాట్ల బుచ్చిబాబును అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్