సీపీఎం కార్యాలయంలో ఏచూరి సంతాప సభ

64చూసినవారు
ముమ్మిడివరం సీపీఎం కార్యా లయంలో శుక్రవారం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి సంతాప సభను నిర్వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్, మండల కార్యదర్శి సూర్య నారాయణ చేతులు మీదుగా సీతారం ఏచూరి చిత్రపటానికి పూలమాళలు వేసి నివాళులర్పించారు. 12 సంవత్సరాలు పాటు రాజ్యసభలో ప్రజా సమస్యలపై గలం ఎత్తారని నాయకులు కొనియాడారు.

సంబంధిత పోస్ట్