క్రేన్ మీద పడి యువకుడు దుర్మరణం

64చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కారణంగా ఇసుక లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆదివారం క్రేన్ సహాయంతో లారీ నీ తీస్తుండగా క్రేన్ అదుపుతప్పి పక్కనే ఉన్న అత్తిలి గణపతి అనే యువకుడి మీద పడింది. ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు.

సంబంధిత పోస్ట్