డ్రోన్‌తో పురుగు మందు పిచికారీ

78చూసినవారు
రైతుల సమస్యలకు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పెరవల్లి మండలం కాకరపర్రులో వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా డ్రోన్ ద్వారా పురుగుల మందు పిచికారీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్